Saturday, November 8, 2008

KAARTHIKA MAASAM







కార్తిక మాసం అంటే అందరకి గుర్తుకు వచ్చేది " వన భోజనాలు ". మీరు నిజంగా ఆనందించాలంటే నాకు తెలిసినంత వరకు గోదావరి జిల్లాలు టాప్. మేం క్రితం ఏడాది , మారేడుమిల్లి వెళ్ళాం .. పాములేరు వరకు. అద్బుతం.. ఫారెస్ట్ డిపార్టుమెంటు వారి ఎరంజీమెంత్స్ టూరిజం వారి ఏర్పాట్లు సూపర్ . కనీసం ఒక వెయ్యి మంది అక్కడ రకరకాలయిన చోట్ల వున్నారంటే నమ్మండి. ఎవరికీ వారు వారి వారి స్నేహితులతో, బంధువులతో తుళ్ళింతలు , కేరింతలు. ప్రపంచాన్ని మరిచి వారు ఆనందిస్తున్న తీరు చూస్తె, మనిషికి ఇంత కన్నా ఏమి కావలి అనిపించింది. వెస్ట్ గోదవరి అయితే పట్టిసీమ, పాపికొండలు .... మరిచిపోలేని , తప్పకుండ చూడవలసిన స్థలాలు. రాజోలు - దిండి రిసార్ట్స్, ఆనంద్ రిసార్ట్స్ , పట్టిసీమ, పాపికొండలు, మారేడుమిల్లి, రంపచోడవరం , పాములేరు.... ఇవన్ని చాల చక్కగా ఎంజాయ్ చేసే స్థలాలు. మీకు ఇంక ఏమియిన మంచి ప్రదేశాలు తెలిస్తే నాకు పంపండి.. ఈ బ్లాగ్ ద్వార అందరికి తెలియ చేద్దాం. వుంటాను ...మీరు వెళ్ళిన తర్వాతా అక్కడ జరిగిన సరదా సంగతులు నాకు చెప్పటం మరచిపోకండి..

No comments: